mahimasabdam.tv@gmail.com
+91 9390209376
తాజా/16 September 2022వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ ఆధ్వర్యములో 2022 సెప్టెంబర్ 6,7,8,9 తేదీలలో ప్రతి రోజు ఉ॥ 9 గం॥లకు, సా॥ 6 గం॥లకు కాకినాడ, రమణయ్యపేట, మార్కెట్ వీధిలో గల వాయిస్ ఆఫ్ జీసస్ చర్చ్ నందు ఉపవాస ప్రార్ధన పండుగలు ఆశీర్వాదకరముగా జరిగాయి. ఈ పండుగలకు విజెఎమ్ ఫౌండర్, సీనియర్ దైవజనులు రెవ.డా॥బి.మనోహరం ప్రార్ధన చేసి ఈ పండుగలను ప్రారంభించారు. విజెఎమ్ ప్రెసిడెంట్ రెవ.డా॥జోసఫ్ బీర అధ్యక్షత వహించారు. స్థానిక సంఘ క్వాయర్ వారు చక్కని పాటలు పాడి దేవునిని మహిమపరిచారు. ఈ సభలకు దైవవర్తమానికులుగా పాస్టర్ పీటర్, పాస్టర్ దాసన్నలు ప్రత్యేక దైవ వర్తమానములు అందించారు. ఈ పండుగల ద్వారా అనేక మంది మేళ్ళు పొందుకొని దేవునిని మహిమపరిచారు.
దైవస౦దేశాలు, సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ వార్తాసమాచారం, అద్బుతసాక్ష్యములు, మిషనరీల జీవిత చరిత్ర, ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.
Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.
mahimasabdam.tv@gmail.com
+91 9390209376
©2022 MahimaSabdam.com. All Rights Reserved.
Designed by R R V Prasad Distributed by Acme Web Tech