mahimasabdam.tv@gmail.com
+91 9390209376
తూర్పు గోదావరి జిల్లా/30 November -00012021 ఫిబ్రవరి 15వ తేదిన కాకినాడ రేస్ ఆఫ్ పీస్ చర్చ్ నందు రెవ.డా||బి.హెచ్.వి.మూర్తి రాజు అధ్యక్షతన క్రిష్టియన్ ఎడిటర్స్ అసోసియేషన్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమములో బిషప్ కె.విలియమ్స్ వాక్య సందేశము అందించారు. అసోసియేషన్ సభ్యులు జగ్గంపేట మండలం, మల్లేపల్లి గ్రామ పంచాయితీ ప్రెసిడెంట్గా ఎన్నికైన సాల్మన్రాజును మరియు బిషప్ విలియమ్స్ను సన్మానించారు. ఈ సందర్భముగా ఎడిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బ్రదర్ ఇశ్రాయేలు రాజు మాట్లాడుతూ ఈ నెల 22వ తేదిన మహబూబ్నగర్లో తెలంగాణా యూనిట్ కార్యలయమును ప్రారంభించడానికి సభ్యులందరు సమాయత్తం కావాలని కోరారు. తదుపరి కాకినాడ కలెక్టరేట్లో ఎడిటర్స్ అసోసియేషన్ కార్యలయం కొరకు అదనపు మెజిస్ట్రేట్ శ్రీ సత్తిబాబుకు మెమోరాండం సమర్పించారు. ఈ కార్యక్రమములో రెవ.కిరణ్ మోజెస్, బ్రదర్ ఐజక్ కుసుమ, బ్రదర్ గగారిన్, బ్రదర్ శ్రీను, బ్రదర్ బాలు, బ్రదర్ విలియమ్స్ తదితరులు పాల్గొన్నారు.
దైవస౦దేశాలు, సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ వార్తాసమాచారం, అద్బుతసాక్ష్యములు, మిషనరీల జీవిత చరిత్ర, ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

























































































Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.
mahimasabdam.tv@gmail.com
+91 9390209376
©2022 MahimaSabdam.com. All Rights Reserved.
Designed by R R V Prasad Distributed by Acme Web Tech