mahimasabdam.tv@gmail.com
+91 9390209376
గుంటూరు జిల్లా/20 May 20222022 మే 16వ తేది సోమవారం, పల్నాడు జిల్లా, చిలకలూరిపేట నియోజకవర్గం, ఎడ్లపాడు మండలంలోని ఎర్రకొండపై కొందరు మతోన్మాదులు ప్రభువైన యేసు క్రీస్తు మరియు మేరి మాత విగ్రహాలను ధ్వసం చేయడం చాలా దారుణమన్నారు. మేరి మాత మేడలో పసుపుకొమ్ముతో తాళి బొట్టును కట్టడం అత్యంత హేయమైన, నీచమైన చర్యగా భావిస్తున్నామని, ఇట్టి దుశ్చర్యకు కారకులైన మతోన్మాదులను వెంటనే గుర్తించి అరెస్ట్ చేసి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ (ఏ.ఐ.సి.ఎఫ్.) డిమాండ్ చేసింది. ఎర్రకొండ విగ్రహాల విధ్వంసం సంఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలని ఎఐసిఎఫ్ జాతీయ అధ్యక్షులు గద్దపాటి విజయరాజు తెలియజేసారు.
దైవస౦దేశాలు, సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ వార్తాసమాచారం, అద్బుతసాక్ష్యములు, మిషనరీల జీవిత చరిత్ర, ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.








Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.
mahimasabdam.tv@gmail.com
+91 9390209376
©2022 MahimaSabdam.com. All Rights Reserved.
Designed by R R V Prasad Distributed by Acme Web Tech