mahimasabdam.tv@gmail.com
+91 9390209376
కృష్ణా జిల్లా/30 November -0001కరోనా సెకెండ్ వేవ్ లో ప్రజలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్న తరుణంలో విజయవాడ క్రైస్ట్ టెంపుల్ చారిటీస్ ద్వారా ప్రపంచ వ్యాప్తముగా యవ్వన కాలములో బహుబలముగా వాడబడుచున్న క్రైస్ట్ టెంపుల్ వ్యవస్థాపకులు రెవ.పాల్ ఇమ్మాన్యూల్ ఆధ్వర్యములో కొంతమందికి దేవుని ప్రేమను, ఆదరణ పంచడానికి విజయవాడలో కొన్ని ప్రాంతములలో నిత్యవసర వస్తువులు, మందులు, పిల్లలకు స్నాక్స్ అందిస్తున్నారు. ఈ సహాయము పొందుకున్న వాళ్ళు దైవజనులకు కృతజ్ఞతలు తెలియజేసి దేవునికి మహిమ చెల్లించారు. ఈ కార్యక్రమములో రెవ.పాల్ ఇమ్మాన్యూల్, శ్రీమతి నిస్సిపాల్, క్రైస్ట్ టెంపుల్ సంఘసభ్యులు పాల్గొన్నారు.
దైవస౦దేశాలు, సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ వార్తాసమాచారం, అద్బుతసాక్ష్యములు, మిషనరీల జీవిత చరిత్ర, ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.




Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.
mahimasabdam.tv@gmail.com
+91 9390209376
©2022 MahimaSabdam.com. All Rights Reserved.
Designed by R R V Prasad Distributed by Acme Web Tech