Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

మహిమ శబ్ద౦ †
ఆధ్యాత్మిక సందేశములు

భారత దేశంలో క్రైస్తవ్య ప్రవేశం
22 September 2013

భారత దేశంలో క్రైస్తవ్య ప్రవేశం

క్రైస్తవ్యాన్ని ­ భారత దేశంలో మొట్ట మొదట ప్రవేశ పెట్టిన వాడు క్రీస్తు శిష్యుడైన 'తోమా'.
ఇతడుAC53 లో పర్షియా దేశం నుండి దక్షిణ భారత దేశంలో మలబారు లోని పెరియారు నది తీరపు ముఖద్వారంలోఉన్నకాంగ్రనూరు చేరి అక్కడ క్రీస్తుని గురించి భోదించాడు అని ఆధునిక చరిత్ర కారులు భావిస్తున్నారు.భారత దేశానికినౌకా మార్గం, వాణిజ్య సంబంధాలు ఉన్నందువల్ల క్రైస్తవ్యం భారత దేశానికి మొదటి శతాబ్దంలో వచ్చింది.
మొట్ట మొదట తోమా సువార్త భోధన ద్వారా కాంగ్రనూరులో నాలుగు హిందూ కుటుంబాల వారు క్రైస్తవులుగా మారారు.అతడు వారికి బైబిలును భోధించి , ప్రార్ధ విధానాలను నేర్పించి , తర్వాత కాంగ్రనూరుకి దక్షిణంగా ఉన్న మలీయన్కార, పాలయార్, గోక మంగళం, సీరణం, చాయల్, క్విలాన్, అనే ప్రాంతాలలో క్రీస్తు సువార్తను భోధించి , సంఘాల్ని స్థాపించాడు.తోమా మలబారు ప్రాంతం నుండి చెన్నపట్టణం చేరి సువార్త ప్రచారం చేసాడు. ఆ రక్షణ సువార్త విని అనేకులు క్రైస్తవులుగా మారడం చూసి అక్కడి పురోహిత వర్గం AC 72 లో తోమా పై దాడి చేసి , ఈటెలతో పొడిచి చంపారుఆ చంపిన ప్రదేశమే నేడు శాంతోం/సెయింట్
క్రైస్తవ్యాన్ని ­ భారత దేశంలో మొట్ట మొదట ప్రవేశ పెట్టిన వాడు క్రీస్తు శిష్యుడైన ''తోమా''.ఇతడుAC53 లో పర్షియా దేశం నుండి దక్షిణ భారత దేశంలో మలబారు లోని పెరియారు నది తీరపు ముఖద్వారంలోఉన్న కాంగ్రనూరు చేరి అక్కడ క్రీస్తుని గురించి భోదించాడు అని ఆధునిక చరిత్ర కారులు భావిస్తున్నారు.భారత దేశానికినౌకా మార్గం, వాణిజ్య సంబంధాలు ఉన్నందువల్ల క్రైస్తవ్యం భారత దేశానికి మొదటి శతాబ్దంలో వచ్చిందిమొట్ట మొదట తోమా సువార్త భోధన ద్వారా కాంగ్రనూరులో నాలుగు హిందూ కుటుంబాల వారు క్రైస్తవులుగా మారారు.అతడు వారికి బైబిలును భోధించి , ప్రార్ధ విధానాలను నేర్పించి , తర్వాత కాంగ్రనూరుకి దక్షిణంగా ఉన్న మలీయన్కార, పాలయార్, గోక మంగళం, సీరణం, చాయల్, క్విలాన్, అనే ప్రాంతాలలో క్రీస్తు సువార్తను భోధించి , సంఘాల్ని స్థాపించాడు.తోమా మలబారు ప్రాంతం నుండి చెన్నపట్టణం చేరి సువార్త ప్రచారం చేసాడు. ఆ రక్షణ సువార్త విని అనేకులు క్రైస్తవులుగా మారడం చూసి అక్కడి పురోహిత వర్గం AC 72 లో తోమా పై దాడి చేసి , ఈటెలతో పొడిచి చంపారుఆ చంపిన ప్రదేశమే నేడు శాంతోం/సెయింట్

మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

Popular Links

Get In Touch

Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

బైబిల్ వచనాలు

ఆదికాండము 2: 7 అప్పుడు దేవుడైన యెహోవా భూమి నుండి ధూళి మనిషిని ఏర్పరుచుకున్నాడు మరియు అతని నాసికా రంధ్రాలకు జీవన శ్వాసను ఇచ్చాడు, మరియు మనిషి ఒక జీవి అయ్యాడు.

Follow Us

©2022 MahimaSabdam.com. All Rights Reserved.

Designed by R R V Prasad Distributed by Acme Web Tech